సీతారామచంద్రస్వామికి పట్ట వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

 





శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవానికి సతీసమేతంగా హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాను. సీఎం రేవంత్ రెడ్డి, గీత రెడ్డి దంపతులు



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు