ఘనంగా మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ
ఖమ్మం, అక్షిత మీడియా;-
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోగల లకారం ట్యాంక్ బండ్ నందు ఏర్పాటు చేసినటువంటి తొలి తెలుగు కవయిత్రి, మన కుమ్మర ఆడపడుచు ఆతుకూరి మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ లకారం ట్యాంక్ బండ్, ఖమ్మం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దరిపల్లి కిరణ్ - స్వాతి, దరిపల్లి విద్యా సంస్థల అధినేత, శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా బాధ్యులు.


0 కామెంట్లు