బొలెరో బోల్తా ఐదుగురు మృతి 20 మంది గాయాలు

 


*బొలెరో బోల్తా.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు*

అల్లూరి జిల్లా, అక్షిత మీడియా;-


 అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


 ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 



ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం.


 క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది.


 కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు