భారీ మద్యం స్మగ్లింగ్ చేసేవారిని అరెస్ట్ చేసిన పోలీసులు



 శ్రీశైలంలో భారీ మద్యం స్మగ్లింగ్ బహిర్గతం

శ్రీశైలం, అక్షిత మీడియా;-

బస్సులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు

ఆత్మకూరుకు చెందిన ఈ మహిళల వద్ద నుంచి 314 క్వార్టర్ బాటిల్స్, 24 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు

భిక్షాటన చేసేవారు, హోటల్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు

మరుగుదొడ్లు, ఆర్టీసీ బస్టాండ్, సిద్ధి రామప్ప కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఈ అక్రమ విక్రయాలు సాగుతున్నాయి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు