*మాజీ మంత్రి బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్*
అమరావతి, అక్షిత మీడియా;-
వైకాపా నేత, ఏపీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనను నిన్న హైదరాబాద్కు తరలించారు. సిటీ న్యూరో సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

0 కామెంట్లు