ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేతలు




 ఖమ్మం అక్షిత మీడియా;-

వెలుగుమట్లలోని 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు వెళ్ళిన వేలాది మంది పోలీసులు


జేసీబీల సహాయంతో గుడిసెలను తొలగిస్తున్న అధికారులు



పదేళ్ళుగా ఇక్కడే నివసిస్తున్నాం తమకు పట్టాలు ఇవ్వాలని పోరాడుతున్న పేదలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు