నగ్సన్ పల్లి గ్రామంలో మహిళ డ్వాక్రా సమైక్య భవన నిర్మాణం
సంగారెడ్డి , అక్షిత మీడియా;-
సర్పంచ్ కాశీపురం రవికుమార్ భూమి పూజ నిర్వహించడం జరిగింది. కావున సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క నిధులు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందని ఈ యొక్క నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని తెలుపుతూ మరి యొక్క గ్రామంలో అభివృద్ధి విషయంలో అందరూ కూడా పార్టీలకతీతంగా కలిసి రావాలని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతానని గ్రామ అభివృద్ధి దేంగా పని చేస్తానని తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అనూష , గ్రామ ఉపసర్పంచ్ పాలాడి ప్రశాంత్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు రవి, లత, సుమిత్ర, మంగమ్మ, నర్సింలు, సుధా, నరసింహా గౌడ్, మాజీ సర్పంచ్ , మాజీ ఉపసర్పంచ్ , గ్రామ మాజీ వార్డ్ మెంబర్లు గ్రామ డ్వాక్రా మహిళలు గ్రామ పెద్దలు గ్రామ యువకులు, గ్రామం మహిళాలు తదితరులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

0 కామెంట్లు