జింకల వేట ముఠా అరెస్ట్

 


జింకల వేట ముఠా అరెస్ట్*

మహబూబ్నగర్, అక్షిత మీడియా;-

జింకల వేటకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, నిందితుల నుండి ఒక రైఫిల్, మూడు ఎయిర్ గన్స్‌ను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 

అరెస్టైన వారిలో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరొకరు మహబూబ్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తింపు

ఇప్పటివరకు నిందితులు 12 జింకలు, 4 నెమళ్లను వేటాడి వాటి మాంసాన్ని వినియోగించినట్లు గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు